మన నిత్య జీవితంలో చాలా మందిని చూస్తూ ఉంటాము.కొంతమందికి జ్యోతిష్యం అంటే చాలా ఇష్టం ఉంటుంది నమ్మి అన్ని చేస్తారు ,కొంతమందికి అస్సలు నమ్మకం ఉండదు వల్ల పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు ... ఇప్పుడు ఒక 2 కథలు చెప్తాను నేను చిన్నపుడు చదివిన కథలు అవి ఒక బ్రాహ్మణ కుటుంబం ఒక ఊరిలో ఉంటారు పెళ్లి అయి చాలా years అయినా పిల్లలు ఉండరు ,చాలా పూజలు చేశాక ఒక బాబు పుడతారు ,తన జాతకం అంత చూసి అబ్బాయ్ కి నీటి గండం ఉంధి జాగ్రత అని చెప్తారు ఇంకా అంతే అప్పటినుంచి నీటి దగ్గరకి వెళ్లకుండా చూసేవారు ,నీరు అంటే బయం వచ్చేలా చేశారు , నది ప్రయాణం, సముద్ర ప్రయాణం ,చిన్న కుంటలు దగ్గరికి కూడా వెళ్ళేవారు కాదు అల అతను ముసలి వాడు అయ్యాడు ఒకరోజు అన్నం తినేటప్పుడు నీరు తాగుతుంటే పొలమరి నీరు ఊపిరితిత్తులకు వెళ్లి చనిపోతాడు ...ఇక్కడ జ్యోతిష్యం నిజం తనకి నీటి గండం ఉంధి నీటితోనే చనిపోయారు ....... ఇంకో కథ లో ఒక ఒక రాజ్యం లో రాజు కి అబ్బాయ్ పడుతారు, ఆ రాజ్యం పేరు వరాహ రాజ్యం. కోట పైన కూడా వరాహ బొమ్మ ఉంటుంది ,జ్యోతిష్యులు అబ్బాయ్ జాతకం చూసి మీ అబ్బాయి వరాహం వల్ల చనిపోతారు అని చెప్తారు అప్పుడు రాజు బాబు నీ అస...
చాలా మంది జ్యోతిష్యం చూపించుకుంటారు.జాతకం అంత చాలా బాగుంటుంది కానీ ఏ పనులు జరగవు.అలాగే ఎన్ని పరిహారాలు చేసిన ఫలితం ఉండదు ఎందుకో అర్థం కాదు.అన్ని విషయాలలో మనకి కష్టం అవుతునే ఉంటుంది ,ఎందుకు ఇలా జరుగుతుంది. మన పెద్దలు అంటారు ఎదైనా పని చేసేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి అని ఎందుకు అంటారు అల? ఏ తరం లో ఒకరు తప్పు చేసిన ఆ పాపం మనం అనుభవిస్తాము.కొంతమంది తెలిసో తెలియకో తమ మాటల వల్ల కొంతమందిని ఇబ్బంది పెడతారు.తమ పనుల వల్ల ఇబ్బంది పెడ్తారు.మన వల్ల తెలిసో తెలియకో ఒక అమాయకుడు లేదా ఒక మంచి వాడు బాధపడిన ఆ పాపం ఇలా వేదిస్తు ఉంటుంది .జాతకం అంత బాగనే ఉంటుంది కానీ ఎం జరగదు.ఇలా మీకు జరుగుతుంది అనుకున్నప్పుడు ప్రతిరోజూ శివ అపరాధ సొత్రo చదవండి.అలాగే ప్రతిరోజూ జంతువులకి,మనుషులకి తినడానికి ఏమైనా పెట్టండి.ప్రతి అమావాస్య రోజు పితృ దేవతలకు తలుచుకొని కాకి కి ఏమైనా పెట్టండి.పుణ్య క్షేత్రాలు సందర్శన చేయండి అక్కడ ఏమైనా సేవ చేయండి అన్నదానం చేయండి.మానవ సేవ మాధవ సేవ అధి గుర్తు పెట్టుకోవాలి.ఎవరిని కించపరచడం ,బాధ పెట్టడం చేయకండి.
ఈ కథ నేను ఎప్పుడో విన్న కథ,చాలా మందికి తెలిసిన కథ కావచ్చు చాలామందికి తెలియల్సిన కథ కావచ్చు ... అనగనగా ఒక రాజ్యం లో ఒక అబ్బాయి ఉండేవాడు ,తనకి తండ్రి లేరు చిన్నపుడు యుద్ధం లో చనిపోతారు ,అమ్మ చాలా కష్టపడి అబ్బాయ్ నీ పెంచుతుంది.అల రోజులు గడుస్తున్నాయి .అమ్మ ముసలిది అవుతుంది ,ఒకరోజు అబ్బాయ్ నీ అమ్మ పిలిచి ఈ ఒక్కరోజు నా పక్కన పడుకో నాన్న అంటుంది ,దానికి ఎం ఉంధి అమ్మ అలాగే పడుకుంటాను అని పడుకుంటాడు అమ్మ అంటుంది నాన్న ఈరోజు నేను ఎం చేసిన విస్సుకోవు కదా మాట ఇవ్వు అంటుంది ,అమ్మ నేను ఎందుకు విస్సుకుంటను ,అస్సలు అల చేయను అంటాడు లేదు నాన్న మాట ఇవ్వు అంటుంది సరే అమ్మ నేను ఎం అనాను అని మాట ఇస్తాడు ,అమ్మ నాన్న లేకపోయినా నన్ను ఇంత వాడిని చేశావు నిన్ను కంటికి రెప్పల చూసుకుంటాను అస్సలు ఎం అనను అని చెప్తాడు ,సరే నాన్న నా బంగారం అని అమ్మ అంటుంది ,సరే అమ్మా పడుకో ఇంకా నేను ఇక్కడే ఉంటాను అని చెప్తాడు అప్పుడు అమ్మ నాన్న నాకు ఎదైనా ఒక కథ చెప్పవా అని అడుగుతుంది .నీకు కథ ఎందుకు అమ్మ అని అంటాడు నాకు వినాలి అనిపిస్తుంది రా చెప్పు అంటే సరే అని చెప్తాడు ,ఇంకోటి చెప్పు నాన్న అంటుంది కొంచం అయిష్...
Comments
Post a Comment