Posts

Showing posts from April, 2023

అమ్మ

Image
ఈ కథ నేను ఎప్పుడో విన్న కథ,చాలా మందికి తెలిసిన కథ కావచ్చు చాలామందికి తెలియల్సిన కథ కావచ్చు ... అనగనగా ఒక రాజ్యం లో ఒక అబ్బాయి ఉండేవాడు ,తనకి తండ్రి లేరు చిన్నపుడు యుద్ధం లో చనిపోతారు ,అమ్మ చాలా కష్టపడి అబ్బాయ్ నీ పెంచుతుంది.అల రోజులు గడుస్తున్నాయి .అమ్మ ముసలిది అవుతుంది ,ఒకరోజు అబ్బాయ్ నీ అమ్మ పిలిచి ఈ ఒక్కరోజు  నా పక్కన పడుకో నాన్న అంటుంది ,దానికి ఎం ఉంధి అమ్మ అలాగే పడుకుంటాను అని పడుకుంటాడు అమ్మ అంటుంది నాన్న ఈరోజు నేను ఎం చేసిన విస్సుకోవు కదా మాట ఇవ్వు అంటుంది ,అమ్మ నేను ఎందుకు విస్సుకుంటను ,అస్సలు అల చేయను అంటాడు లేదు నాన్న మాట ఇవ్వు అంటుంది సరే అమ్మ నేను ఎం అనాను అని మాట ఇస్తాడు ,అమ్మ నాన్న లేకపోయినా నన్ను ఇంత వాడిని చేశావు నిన్ను కంటికి రెప్పల చూసుకుంటాను అస్సలు ఎం  అనను అని చెప్తాడు ,సరే నాన్న నా బంగారం అని అమ్మ అంటుంది ,సరే అమ్మా పడుకో ఇంకా నేను ఇక్కడే ఉంటాను అని చెప్తాడు అప్పుడు అమ్మ నాన్న నాకు ఎదైనా ఒక కథ చెప్పవా అని అడుగుతుంది .నీకు కథ ఎందుకు అమ్మ అని అంటాడు నాకు వినాలి అనిపిస్తుంది రా చెప్పు అంటే సరే అని చెప్తాడు ,ఇంకోటి చెప్పు నాన్న అంటుంది కొంచం అయిష్...

జరగబోయేది ఎలాగూ జరుగుతుంది మరి జ్యోతిష్యం ఎందుకు?????

Image
మన నిత్య జీవితంలో చాలా మందిని చూస్తూ ఉంటాము.కొంతమందికి జ్యోతిష్యం అంటే చాలా ఇష్టం ఉంటుంది నమ్మి అన్ని చేస్తారు ,కొంతమందికి అస్సలు నమ్మకం ఉండదు వల్ల పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు ... ఇప్పుడు ఒక 2 కథలు చెప్తాను నేను చిన్నపుడు చదివిన కథలు అవి ఒక బ్రాహ్మణ కుటుంబం ఒక ఊరిలో ఉంటారు  పెళ్లి అయి  చాలా years అయినా పిల్లలు ఉండరు ,చాలా పూజలు చేశాక ఒక బాబు పుడతారు ,తన జాతకం అంత చూసి అబ్బాయ్ కి నీటి గండం ఉంధి జాగ్రత అని చెప్తారు ఇంకా అంతే అప్పటినుంచి నీటి దగ్గరకి వెళ్లకుండా చూసేవారు ,నీరు అంటే బయం వచ్చేలా చేశారు , నది ప్రయాణం, సముద్ర ప్రయాణం ,చిన్న కుంటలు దగ్గరికి కూడా వెళ్ళేవారు కాదు అల అతను ముసలి వాడు అయ్యాడు ఒకరోజు అన్నం తినేటప్పుడు నీరు తాగుతుంటే పొలమరి నీరు ఊపిరితిత్తులకు వెళ్లి చనిపోతాడు ...ఇక్కడ జ్యోతిష్యం నిజం తనకి నీటి గండం ఉంధి నీటితోనే చనిపోయారు ....... ఇంకో కథ లో ఒక ఒక రాజ్యం లో రాజు కి అబ్బాయ్ పడుతారు, ఆ రాజ్యం పేరు వరాహ రాజ్యం. కోట పైన కూడా వరాహ బొమ్మ ఉంటుంది ,జ్యోతిష్యులు అబ్బాయ్ జాతకం చూసి మీ  అబ్బాయి వరాహం వల్ల చనిపోతారు అని చెప్తారు అప్పుడు రాజు బాబు నీ అస...

ఓపిక అవసరమా?????

Image
ఇప్పుడు మనం ఉన్న సమాజం లో ఎవరికి ఓపిక ఉండడం లేదు ....అస్సలు ఓపిక అవసరమా??? మన పురాణ కథలలో కొన్ని కథలు ఉంటాయి ,ఒక రెండు కథలు నాకు చాలా ఇష్టం అవి ఎంటి అంటే ఒకటి కద్రువ,వినత కథ అధి ఎంటి అంటే కశ్యపుడు నికి కద్రువ వినత ఇద్దరు కూడా భార్యలు. మంచిగా ఇద్దరు కూడా స్వామికి సేవ చేసుకుంటూ ఉంటారు ,స్వామి తపస్సు కి వెళ్తూ ఇన్ని రోజులు నన్ను సేవించారు కదా మీకు ఎం కావాలి అని అడిగితే బిడ్డలు కావాలి అని అడుగుతారు అప్పుడు స్వామి ఇద్దరికీ గుడ్లు ఇస్తాడు. కద్రువ కి నీకు 1000 మంది భయంకర సర్ప రూపాలు కొడుకులు గా పుడతారు ,వినత కి 2 పరాక్రమవoతులు అయిన కొడుకులు పుడతారు అని చెప్పి వెళ్తారు .కద్రువ కి కొడుకులు పుడుతారు .తను వాళ్ళతో హ్యాపీ గా ఉంటుంది ,వినత కి ఎం చేయాలో అర్థం కాక ఓపిక లేక తనకి ఇచ్చిన 2 గుడ్లూ లలో ఒక గుడ్డు నీ పగలగోట్టుతుంది అప్పుడు సగం శరీరం మాత్రమే ఏర్పడిన అనూరుడు బయటికి వచ్చి మూర్ఖంగా మీ అక్కని చూసి ఓర్చుకొలేక నేను ఇలా అసంపూర్తిగా పుట్టడానికి కారణం అయ్యావు అని తనని శపించి సూర్య భగవాన్ కి రథ సారథి గా వెళ్ళిపోతారు.తొందర పడి ఇంకో గుడ్డు నీ పగల గొట్టకు అతి శక్తి వంతం అయిన గరుత్వంతుడు పుడతారు నీ శాప విమ...

మనలో మన మాట

Image
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే అంశంపై నేను మొన్న మాట్లాడిన, నాకు అప్పుడు అనిపించింది ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి ఎంటి ఎం అయిన సరే మనం ఎలా ఉన్నా సరే ఒదిగి ఉండడం అనేది మన స్వభావం అయి ఉండాలి ఎందుకు అంటే నువ్వు అందరి వల్ల అందరి సహాయం వల్ల ఎదిగావు..ఒక మాట మనం ఎప్పుడు వింటూ ఉంటాము కృష్ణ భగవాన్ చెప్పిన మాట " ఈ కాలం గడిచిపోతుంది అని" అంటే నువ్వు ఇప్పుడు బాగా ఉన్నవ్ కావచ్చు బాగా డబ్బు,పరపతీ అన్ని ఉన్నాయి కావచ్చు కానీ రేపు ఎం అవుతుందీ ఎవరికి తెలియదు కదా మళ్ళీ జీవితంలో కిందికి పడి పోతావ్ కావచ్చు అప్పుడు ఎలా అందరితో కలిసి ఉంటావు.నీ కన్న తక్కువ స్థాయి వారు మంచి స్థాయి కి రావచ్చు  అప్పుడు వాళ్ళు నిన్ను ఎలా చూస్తారు. నువ్వు అందరితో మంచిగా లేకుండా పొగరు గా ఉంటే. ఎప్పుడు మనమే మొదట నవ్వుతూ పలకరిస్తే తప్పు ఎంటి ??యోగ క్షేమాలు అడిగితే తప్పు ఎంటి??? ఇలాంటి గుణాలు ఉన్నప్పుడు నీ గుణం తో ఎప్పుడు నువ్వు అందరి మనసులో గొప్పగానే ఉంటావు జీవితం లో డబ్బు ఉన్న లేకపోయినా ఎం అయిన సరే నిన్ను ఎదుటివారు మంచిగానే చూస్తారు ,ఇంకా ఇంట్లో వారు మనల్ని గుర్తించడం లేదు అని చాలా బాధ పడుతూ ఉంటారు ముఖ్యంగా అమ్మాయిలు...

మనలో మన మాట

Image
మనం నిత్య జీవితంలో చూసే కొన్ని సమస్యలు, సంఘటనలు... ఇప్పటి సమాజం లో ఒక మధ్య తరగతి మనిషి.తన చిన్నపాటి జీతం తో గడిచే కుటుంబo. తనకి స్వంత ఇల్లు కొనే స్థోమత ఉండదు , కారు కొనడం,అలాగే ఫంక్షన్స్ చేయడం ఇలా అన్ని కూడా మన స్థోమత మించి చేస్తాము, చుట్టాల ముందు దర్పం కోసం లేదా సమాజం లో ఒక పరువు ప్రతిష్ట కోసం అప్పు చేసి మరీ ఇల్లు అనేది కొంటారు అనుకుందాం...ఇల్లు కొనడం అందరినీ పిలిచి గృహ ప్రవేశం చేయడం అధి అంత బాగనే ఉంటుంది .కానీ ప్రతినెలా అప్పుకి వడ్డీ ఎవరు కట్టాలి????EMI ఎవరు కట్టాలి???ఇల్లు గడవడం కోసం ప్రతినెలా money ఎవరు ఇవ్వాలి????? వీటి అన్నిటికీ మళ్ళీ నువ్వే కష్టపడాలి.నువ్వే ఆలోచించాలి.... ఏ సమాజం కోసం నువ్వు ఇల్లు కొనడం అనే పని చేశావో అధి వాళ్ళు ఎవరు అబ్బా మంచిగా ఉన్నారు అనుకోరు ,నువ్వు అధి కొని అప్పుల పాలు అయితే అంత అవసరమా ??? డబ్బు లేపనపుడు ఎందుకు కొనాలి దర్పం కోసం కాకపోతే ,మంచిగ అయ్యింది అని ఇంకా ఎగతాళి చేస్తారు ఏ పరువు కోసం నువ్వు  నీ వల్ల కానీ పని చేశావో ఆ పని వల్లే నువ్వు పరువు పోగొట్టుకుంటవు..... ఏ పని అయిన మన కోసం మనం చేయాలి ,నీ చుట్టూ ఉన్న సమాజం గెలిస్తే ఏడుస్తారు ఓడిపోత...

జాతకం అంత బాగున్న మనకి ఎందుకు అన్నీ కష్టాలే వస్తున్నాయి.

Image
చాలా మంది జ్యోతిష్యం చూపించుకుంటారు.జాతకం అంత చాలా బాగుంటుంది కానీ ఏ పనులు జరగవు.అలాగే ఎన్ని పరిహారాలు చేసిన ఫలితం ఉండదు ఎందుకో అర్థం కాదు.అన్ని విషయాలలో మనకి కష్టం అవుతునే ఉంటుంది ,ఎందుకు ఇలా జరుగుతుంది. మన పెద్దలు అంటారు ఎదైనా పని చేసేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి అని ఎందుకు అంటారు అల? ఏ తరం లో ఒకరు తప్పు చేసిన ఆ పాపం మనం అనుభవిస్తాము.కొంతమంది తెలిసో తెలియకో తమ మాటల వల్ల కొంతమందిని ఇబ్బంది పెడతారు.తమ పనుల వల్ల ఇబ్బంది పెడ్తారు.మన వల్ల తెలిసో తెలియకో ఒక అమాయకుడు లేదా ఒక మంచి వాడు బాధపడిన ఆ పాపం ఇలా వేదిస్తు ఉంటుంది .జాతకం అంత బాగనే ఉంటుంది కానీ ఎం జరగదు.ఇలా మీకు జరుగుతుంది అనుకున్నప్పుడు ప్రతిరోజూ శివ అపరాధ సొత్రo చదవండి.అలాగే ప్రతిరోజూ జంతువులకి,మనుషులకి తినడానికి  ఏమైనా పెట్టండి.ప్రతి అమావాస్య రోజు పితృ దేవతలకు తలుచుకొని కాకి కి ఏమైనా పెట్టండి.పుణ్య క్షేత్రాలు సందర్శన చేయండి అక్కడ ఏమైనా  సేవ చేయండి అన్నదానం చేయండి.మానవ సేవ మాధవ సేవ అధి గుర్తు పెట్టుకోవాలి.ఎవరిని కించపరచడం ,బాధ పెట్టడం చేయకండి.

గంగ నది విశిష్టత

Image
ఉత్తరాఖండ్ రాష్ట్రం లో హిమాలయ పర్వతాలలో గంగోత్రి అనే హిమానీనదం లో భాగీరథి నది నది ఉద్భవిస్తున్నది. ప్రవాహ మార్గంలో దేవప్రయాగ వద్ద అలకనందనది దీనితో కలుస్తుంది. అక్కడినుండి దీనిని "గంగ" అంటారు.ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మరియు చివరకు బంగ్లాదేశ్‌తో సహా అనేక భారతీయ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఈ నదికి రెండు ప్రధాన ప్రధాన జలాలు ఉన్నాయి, భాగీరథి నది మరియు అలకనంద నది, ఇవి ఉత్తరాఖండ్‌లోని దేవప్రయాగ వద్ద కలుస్తూ గంగానదిని ఏర్పరుస్తాయి. పూర్వం శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధి కట్టినచోట శివలింగమును ప్రతిష్టించి శివుని ధ్యానించి వారధి దాటి రావణుని చంపెను.  అలాగే హనుమంతుడూ సముద్రమును దాటునపుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి ,శివ కృప సంపాదించి సముద్రమును దాటెను, అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసియే రణరంగం లో గెలిచారు...శివ పూజ అనేది అంత గొప్పది......అలాగే నదులలో గంగానది పరమపవిత్రమైనది......... గంగాజలము విష్ణుపాదముల నుండి పుట్టినదియు, శివుని శిరస్సు నుండి ప్రవహించునట్టిదియు  సర్వపాపహరమైనది.  గంగా జలములో స్నా...

April 22 నుంచీ మొదలు అయ్యే గంగ పుష్కరాలు

Image
 గంగా  నది పుష్కరాలు: భారతదేశంలో గంగా నది అత్యంత  పవిత్రమైన నది, శ్రీ మహా విష్ణువు పాదాల నుండి ఈ పుట్టింది గంగమ్మ. పుష్కర స్నానం చాలా గొప్పది. పుష్కర స్నానం చేయడం వల్ల పాప హరణం అవుతుంది.  ఎక్కడ కనిపించినా నాగ సాధువులు, అఘోరాలు ఈ పుష్కరాల్లో కనిపిస్తారు. పుష్కరుడు ఒక సంవత్సరం ఆ నదిలో పుష్కరాలు జరిగితే ఆ నదిలో ఉంటారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 22న గంగా పుష్కరాలు ప్రారంభం అవుతాయి. పుష్కరకి అర్ధం 12 సంవత్సరాలు అని అర్థం. గంగా పుష్కరాలు 12 సంవత్సరాల తర్వాత వచ్చింది. గంగా పుష్కరం బృహస్పతి మేష రాశిలో ప్రవేశించినప్పుడు ఏప్రిల్ 22న ప్రారంభం అవుతుంది, బృహస్పతి మీనంలో ప్రవేశించినప్పుడు మే 3, 2023న అయిపోతుంది. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం మొదలవుతుంది, బృహస్పతి పన్నెండో రాశి అయిన మీనంలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం పూర్తి అవుతుంది. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. అయితే పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి చివరి పన్నెండు రోజులు రిం ప్రత్యేకమైనవి........

April 20 hybrid solar eclipse - effects

Image
April 20 నా అమావాస్య ఉంధి అలాగే సూర్య గ్రహణం ఉంధి ,సూర్య గ్రహణం ఇండియా లో  లేదు కాబట్టి మనం ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్,చైనా, వియత్నాం, పసిఫిక్ మహాసముద్రం, అంటార్కిటికా,సౌత్& ఈస్ట్ ఆసియా లో కనిపిస్తుంది. గ్రహణం యొక్క ఫలితాలు ఎంటి అంటే ఇధి సూర్య గ్రహణం కాబట్టి ముఖ్యంగా మన రాజకీయ నాయకులు అలాగే రాజకీయ పార్టీలు వాళ్ళ నిర్ణయాల పైన ఉంటుంది అలాగే అమావాస్య ఉంధి ఆరోజు అంటే సూర్యుడు చంద్రుడు,బుధుడు,గురువు అన్ని గ్రహాలు రాహు కేతు మద్యలో ఉండి పోయాయి , రాహు ప్రభావం కి లోనూ అవుతున్నాయి. కాబట్టి ఈ గ్రహణం ప్రతి మనీషి పైన ప్రభావం చూపిస్తుంది ఎలా అంటే సూర్యుడు అంటే soul,చంద్రుడు అంటే మనసు వీటి పైన ప్రభావం ఉంటుంది కాబట్టి చాల stress feel అవుతాం అందరం ,నిర్ణయాలు సరిగా తీసుకోలేము.చిరాకు వస్తుంది.చిన్న చిన్న గొడవలు ఉంటాయి.గురువు కూడా ఇక్కడ ప్రభావితం అవుతారు కాబట్టి ఆరోగ్య సమస్యలు,డబ్బు సమస్యలు ఉంటాయి.మత పరమైన సమస్యలు ,విద్య రంగంలో మార్పులు స్కాం లు ఉంటాయి.మేష రాశి లో గ్రహణం జరుగుతుంది కాబట్టి ఆ రాశి వారు కొంచం జాగ్రత్త గా ఉండాలి.శని దృష్టి మేష రాశి పై...

jyothisyam - Jupiter combust

Image
29 ఏప్రిల్ వరకు గురు గ్రహం సూర్య భగవాన్ కి దగ్గర ఉంటుంది కాబట్టి కొన్ని ప్రతికూల వాతావరణం ఉంటుంది ,ముఖ్యంగా గురు గ్రహం మన విద్య,ఆరోగ్యం, డబ్బు,శుభ కార్యాలు,మనకి లభించే సలహా ఇలా అనిటిని సూచిస్తుంది.గురు గ్రహం సూర్య భగవాన్ కి దగ్గర ఉంధి కాబట్టి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంధి అవి ఎం అంటే దగ్గు,జలుబు,జ్వరం, పన్ను నొప్పి,అసహనం,ఆడవారిలో నెలసరి సమస్యలు,surgery అవ్వడం ఇలాంటివి..ఎవరు అయిన చాలా హెల్త్ issues తో ఉన్నవారు ముసలి వారికి కొంచం ఆరోగ్యం ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. అలాగే మేష రాశి అగ్నితత్వ రాశి కాబట్టి అగ్ని ప్రమాదాలు జరగడం,వర్షాలు, ఉరుములు మెరుపులు ఎలా వస్తాయి ముఖ్యంగా North side వాళ్ళకీ. ఇంకా ఆర్థిక విషయాలలో కూడా అనవసరపు ఖర్చులు ఉంటాయి .స్టాక్ మార్కెట్ ఓడిదుడుకులు ఉంటాయి.ఆర్థిక నష్టాలు ఉంటాయి.సడన్ changes కనిపిస్తాయి.భూమి కొనుగోలు,ఆర్ధిక పెట్టుబడులు పెట్టే విషయాలూ జాగ్రత్త గా ఉండాలి. గురువు మత పరమైన అంశాలు కూడా చూపిస్తారు కాబట్టి రాహు గురువు ఇప్పుడు కలుస్తున్నారు కాబట్టి మత పరమైన సంఘర్షణలు కనిపిస్తాయి. ఏప్రిల్ 29 వరకి ఎలాంటి శుభ కార్యాలు చేయకపోవడం మంచిది ,ఏమైనా డబ్బు పరమైన అంశా...

Cancer కారణాలు - మనం చేసే తప్పులు

Image
Cancer  మన నిత్య జీవితంలో    క్యాన్సర్ వచ్చిన వాళ్ళను   చూస్తూ ఉంటాము.శరీరం లో ఒక్కో భాగానికి వస్తూ ఉంటుంది.వచ్చిన వాళ్ళకి, వాళ్ళతో ఉన్నవారికి చాలా బాధ పెట్టే ఒక జబ్బు,మానసికంగా ఆర్థికంగా చాలా నష్టం చేసే ఒక మహమారి... కొన్నిసార్లు మన వంశపారంపర్యంగా రావచ్చు .  కొన్నిసార్లు మన అలవాట్ల వల్ల రావచ్చు. క్యాన్సర్ అంటే ఎంటి ??? ఎందుకూ వస్తుంది???కొన్ని years ముందు చాలా మందు అలవాటు ఉన్నవారికి ,చాలా ఎక్కువ non veg తినే వారికి ,ఇష్టం ఉన్నట్టు ఆయిల్ ఫుడ్ ,కరెక్ట్ గా ఫుడ్ తీసుకొని వారికి క్యాన్సర్ వస్తుంది అనుకునే వారు ,కానీ ఇప్పుడు అందరికీ అంటే చాలా మంచి జీవన విధానం ఉన్నవారికి కూడా వస్తుంది .అస్సలు కారణాలు ఎంటి అనేది చూద్దాం. మనం నిత్య జీవితం లో చాలా మందితో ఉండాల్సి వస్తుంది ,కొంతమంది వల్ల సంతోషంగా ఉంటుంది ,కొంతమంది వల్ల బాధ గా అనిపిస్తుంది ,మనలో ఉన్న బాధ ,కోపం, అసహ్యం, ఈర్ష్య,ఎక్కువ అలోచన,ఎక్కువ ఆశ పడడం,గాబరా పడడం,ఎక్కువ భయపడడం , ఎక్కువ తినడం ఎక్కువ ఎం చేసిన అధి క్యాన్సర్ కి కారణం అవ్వచ్చు.మనం పాజిటివ్ గా ఉంటూ మంచి ఆలోచనలు ప్రశాంతంగా ఉంటే యూనివర్స్ కూడా మనక...

మంచిమాట- gossips

Image
మనం నిత్య జీవితంలో office లో కానీ ఇంట్లో కాని ఇంటి పక్కవారి తో కానీ మాట్లాడుతూ ఉంటాము.మాట్లాడే సమయం లో మనం ఎక్కువగా చేసే పని అక్కడ లేని వారి గురించి ఎదో ఒకటి మంచిగా లేదా చెడు గా మాట్లాడుకోవడం ....మనలో చాలా మంది మంచి కంటే చెడు ఎక్కువగా మాట్లాడుకుంటాం.అల మాట్లాడుకుంటే ఎం వస్తుంది ఏమో ఒక రకమైన పైశాచిక ఆనందాన్ని ఇస్తుంది కావచ్చు....ఒక గాసిప్ ఒకరి జీవితం నీ ఎంత ప్రభావితం చేస్తుంది కూడా మనం తెలియదు దానివల్ల వాళ్ళు ఎంత మానసిక ఒత్తిడి,మానసిక క్షోభను అనుభవిస్తారు అనేది మనకి తెలియదు అస్సలు మనకి అవసరం లేదు  మనకి టైం గడవాలి కాబట్టి మాట్లాడుకోవాలి......... ఒక ఉదాహరణ చెప్తాను నిత్య జీవితంలో నేను చూసింది విన్నదే ,నాలాగే చాలా మంది విని ఉండవచ్చు ,ఈరోజు ఒక్క ఉదహరణ చెప్తాను.ఒక భార్య భర్త ఉండేవారు ,అమ్మాయ్ కాస్త నలుపు అబ్బాయ్ కాస్త తెలుపు...ఇంకా వాళ్ళని చూసి అబ్బా అమ్మాయ్ నీ ఎలా చేసుకున్నాడు ,వరకట్నం చాలా ఇచ్చి ఉంటారు..జోడీ అస్సలు బాగాలేదు.ఇలా ఇంకా ఇంకా ముందుకు వెళ్ళి చాలా చెత్త చెత్త మాటలు కూడా అంటూ ఉంటారు ,ఎలా అయిన వాళ్ళకి ఈ మాటలు తెలుస్తాయి కదా అప్పుడు అమ్మాయ్ ఎంత బాధ పడుతుంది అస్సలు భర...

నెలసరి సమస్యలు - జ్యోతిష్యం

Image
ఈ కాలం లో చాలా మంది మహిళలు ఎదురుకునే సమస్య నెలసరి సమస్యలు. జ్యోతిష్యం పరంగా చూస్తే చంద్రుడు కుజుడు ముఖ్య గ్రహాలు ,ఇంకా కొన్ని గ్రహాలు కూడా ప్రభావం చూపిస్తాయి.ప్రతి 28 రోజులకు చంద్రుడు కుజుడు తో కలిసినపుడు ఆడవారికి ప్రతి నెల నెలసరి వస్తుంది.ఇధి సక్రమంగా లేనపుడు మనకి irregular periods అలాగే menstrual discharge కొన్ని కాంప్లికేషన్స్ వస్తు ఉంటాయి.మనకి ప్రతి పౌర్ణమి కి సముద్రం లో నీరు అలలు ఎక్కువ అవ్వడం అమవాస్య కి నీరు తక్కువ అవ్వడం ఎలా అయితే ఉంటుందో అదే మన పైన చంద్రుడు ప్రభావం చూపిస్తారు,అమావాస్య దగ్గర్లో ఉన్నపుడు తక్కువ రక్త స్రావం ఉండడం పౌర్ణమి దగ్గర్లో ఉన్నప్పుడు ఎక్కువ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చంద్రుడు కుజుడు అనే గ్రహాలు వేరే గ్రహాల వల్ల బాధ కి గురి అవుతుంటే ...ఇలాంటి సమస్యలు ఉన్నపుడు జ్యోతిష్యం ప్రకారం చేయాల్సిన పరిహారాలు: ప్రతిరోజూ రాత్రి ఒక గంట లేదా అరగంట అరు బయట నడవడం. * వాళ్ళ జాతకం బట్టి చంద్రుడికి ముత్యం ధరించడం. * కుజుడు కి పగడం ధరించడం. * కుజ కవచం చదవడం. * Bajrangban sotram వినడం . * మసాలా , కారం తగ్గించి తినడం. *Liquid foods , liquids ఎక్కువ తీసుకోవడం . *చంద్...

మంచిమాట

Image
 ఈ కాలం లో ఉన్నవి రెండే కులాలు డబ్బు ఉన్న కులం   డబ్బు లేని కులం ..... ఇంకా వేరే కులాలు ఉన్నాయి అని   ఆలోచించే జనాలకి ఈ విషయం ఎప్పటికి అర్ధం అవుతుందో  .......